గుంటూరు పార్లమెంట్ ఆఫీస్ నుండి జనసేన అభిమానులతో ర్యాలీనీ మొదలుపెట్టిన పెమ్మసాని చంద్రశేఖర్ అందరికీ అభివాదం చేసుకుంటూ ర్యాలీ సాగింది…
ఏటుకూరు బైపాస్ వరకు బైకులు కార్ల తో ర్యాలీ కొనసాగించారు. ఏటుకూరు బైపాస్ నుండి పత్తిపాడు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి రామాంజనేయులు జనసేన నాయకులు తో ర్యాలీ కొనసాగింది. ఏటుకూరు జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఏటుకూరు సెంటర్లో జనసేన మహిళకార్యకర్తలు హారతులతో పెమ్మసాని చంద్రశేఖర్ కు ఘన స్వాగతం పలికారు. మొదట ఆంజనేయ స్వామి గుడి లో ఆశీర్వచనం తీసుకొని ర్యాలీని కొనసాగించారు. కోలాటం తో రోడ్డు పొడవునా సంబరంగా ర్యాలీ చేశారు.
Tags: No Categories