గుంటూరు జిల్లా తెనాలి ది తెనాలి హోటల్స్ & ఫుడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎం కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులు పాల్గొన్నా చంద్రశేఖర్, మనోహర్ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ సభ్యులు,హోటల్ యాజమాన్యం హోటల్ యాజమాన్యం పడుతున్న ఇబ్బందులు పెమ్మసాని,మనోహర్ దృష్టికి తీసుకువచ్చిన అసోసియేషన్ సభ్యులు గతంలో ఎన్నడూ లేని విధంగా చెత్త పన్ను,అధిక టాక్స్లు ,కరెంట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద తీసుకువెళ్లాలని, కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారని,డిపాజిట్లు కూడా కట్టలేని పరిస్థితులు వ్యాపారస్తులు ఉన్నారని,తదితరు రూపాల్లో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, హోటల్ ఫీల్డ్ని శాశ్వతంగా ఉండే విధంగా చూడాలని, అసోసియేషన్కి స్థలం కేటాయించాలని హోటల్ యాజమాన్యం పడుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై వారితో వివరంగా మాట్లాడిన మనోహర్, పెమ్మసాని కొన్ని రోజులు ఓపిక పట్టాలని పరిష్కరించే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలిపిన పేమ్మసాని మనోహర్