తెనాలిలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.
Tags: No Categories