05-95-24 ఉదయం 12 గంటలకు పాత గుంటూరు పట్టణం లోని జరిగిన గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారి మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి నసీర్ గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే బీసీ లకు, గౌడ లకు వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు కాపు సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…

Tags: No Categories