ఈరోజు05-05-24 మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు పట్టణం లో జరిగిన విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారి vమరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి మాధవి గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే ,విశ్వబ్రాహ్మణ లకు వచ్చే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు విశ్వబ్రాహ్మణ సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు
Tags: No Categories