మంగళగిరి పట్టణం లో జరిగిన నందివేలుగు కో ఆపరేటివ్ సోసైటీ బ్యాంకు లబ్ధిదారులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే ,ప్రజలు లకు వచ్చే సంక్షేమం గురించి మరియు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు మరియు బ్యాంకు సిబ్బంది మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…
Tags: No Categories