మేడికొండూరు మండలం తెలుగు మహిళల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమాణి డాక్టర్ శ్రీ రత్న గారు మరియు తాడికొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వస్తే , ప్రజలు కు జరిగే సంక్షేమం గురించి మరియు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు..*
Tags: No Categories