05-05-24 సాయంత్రం 9 గంటలకు గుంటూరు పట్టణం లో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కు విచ్ఛేసిన కూటమి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ ॥ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సతీమణి డాక్టర్ శ్రీ రత్న గారు హాజరు అయి తెలుగుదేశం పార్టీ అధికారం లో కీ వచ్చిన తరువాత , ఆర్యవైశ్య లకు వర్తించే సంక్షేమం గురించి వివరించారు ఈ కార్యక్రమం లో పార్టీ కార్యకర్తలు నాయకులు మరియు సోదరులు మరియు మహిళలు భారీ ఎత్తున పాలొగొన్నారు…

Tags: No Categories