ఇఫ్తార్ విందులో డా. పెమ్మసాని. + పాల్గొన్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్.\n\nనూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ముస్లిమ్ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్.\n\n\n* ముందుగా ముస్లిమ్ సోదరులతో కలిసి దువా లో పాల్గొని ప్రతీక ప్రార్థనలు చేసిన రాజా, పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్.\n\nపెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిమ్ సోదరులు\nపెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ\n\nరంజాన్ సందర్భంగా ముస్లిమ్ సొదరులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు \nపేదల ఆకలి బాధలు అందరికీ తెలియ చేసే విధంగా రంజాన్ సంప్రదాయం ప్రవక్త ఆదేశాలతో ఏర్పడింది.\nఓపిక సహనం పెంచేదే రంజాన్ పండుగ గొప్పతనమే. ఈ ఎన్నికల చలవకొద్ది వీలైనంత ఎక్కువమంది ముస్లింలను కలుస్తూ ఉండటం చాలా సంతోషకరం. \n\nమి అందరితో కలిసి భోజనం చేయటం చాలా ఆనందంగా ఉంది\n\nచంద్రబాబు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో అబ్దుల్ కలామ్ నీ రాష్ట్రపతి నీ చేసిన టీడీపీ బిజెపి నీ గౌరవించాలనీ\n\nముస్లిమ్ సోదరులు చాలా తెలివిగలవారు మి ఓటు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఓటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ——————— మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ -\n\nముస్లింల సంక్షేమానికి అభ్యర్థికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ \n\nతెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిస్తు వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.\n\nహజ్ యాత్రకు వెళ్ళటానికి, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసింది.\n\nరాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది.\n\nపవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని’ అన్నారు. \n\nముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతృప్తికరంగా ఉందనీ\n\nఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో మొదటి స్థానం నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని \n \nరాష్ట్ర అభివృద్ధి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ -\n\nరంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ధన్యవాదాలుముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని\n\nమీ అభివృద్ధికి స్వేచ్ఛకి అన్ని విధాల మీకు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని \n\nగతంలో మిరు ఇక్కడ ఎలా ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ముందు ఉంటామనీమీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఇఫ్తార్ విందులో డా. పెమ్మసాని. + పాల్గొన్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్.
నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ముస్లిమ్ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్.
* ముందుగా ముస్లిమ్ సోదరులతో కలిసి దువా లో పాల్గొని ప్రతీక ప్రార్థనలు చేసిన రాజా, పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిమ్ సోదరులు
పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ
రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సొదరులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు
పేదల ఆకలి బాధలు అందరికీ తెలియ చేసే విధంగా రంజాన్ సంప్రదాయం ప్రవక్త ఆదేశాలతో ఏర్పడింది.
ఓపిక సహనం పెంచేదే రంజాన్ పండుగ గొప్పతనమే. ఈ ఎన్నికల చలవకొద్ది వీలైనంత ఎక్కువమంది ముస్లింలను కలుస్తూ ఉండటం చాలా సంతోషకరం.
మి అందరితో కలిసి భోజనం చేయటం చాలా ఆనందంగా ఉంది
చంద్రబాబు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో అబ్దుల్ కలామ్ నీ రాష్ట్రపతి నీ చేసిన టీడీపీ బిజెపి నీ గౌరవించాలనీ
ముస్లిమ్ సోదరులు చాలా తెలివిగలవారు మి ఓటు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఓటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.- మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ –
ముస్లింల సంక్షేమానికి అభ్యర్థికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిస్తు వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
హజ్ యాత్రకు వెళ్ళటానికి, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసింది.
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని’ అన్నారు.
ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతృప్తికరంగా ఉందనీ
ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో మొదటి స్థానం నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని
రాష్ట్ర అభివృద్ధి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు.
పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ –
రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ధన్యవాదాలు
ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని
మీ అభివృద్ధికి స్వేచ్ఛకి అన్ని విధాల మీకు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని
గతంలో మిరు ఇక్కడ ఎలా ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ముందు ఉంటామనీ
మీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు